Home » Private Schools
లాక్ డౌన్ సమయంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ ప్రభుత్వాలు ప్రైవేటు స్కూల్ యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. అప్పటినుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల మధ్య ఫీజుల వివాదానికి దారితీసింది. ప్రత్యేకించి గుజరాత్లో ప
ప్రైవేట్ స్కూళ్లపై తెలంగాణ విద్యా శాఖ సీరియస్. గ్రేటర్ పరిధిలోని 3వేల 500కు పైగా స్కూళ్లకు నోటీసులు ఇచ్చింది. అనుమతుల్లేకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని సీరియస్ అయింది. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్నారని పేర్కొంద�
దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఫీజులు చెల్లించా
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రద్దు చేసింది. ఇకపై కిండర్ గార్టెన్ క్లాస్లులు నిర్వహించొద్దని ప్రైవేట్ స్కూల్స్ కు ఆదేశాలు
2019 సార్వత్రిక ఎన్నికలు వేళ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. పోలింగ్ కు ఇంకా వారం లోపే గడువు ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీల నేతలు హామీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.
తెలంగాణాలో ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడిపై మరో ఉద్యమం ఆరంభం అయ్యింది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు తీరు మార్చుకోకపోతే చట్ట పరంగా పోరాటానికి సిద్ధమంటోంది ఫోరం అగైనెస్ట్ కరప్షన్. రాష్ట్రంలో ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల రెగ్యులేషన్ కోసం అ