-
Home » Private Schools
Private Schools
ప్రైవేట్ స్కూల్స్లో యూనిఫాం, షూస్ అమ్మకాలపై హైదరాబాద్లో నిషేధం
పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
AP High Court warning to Govt : ‘ పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి..లేదా మీరు జైల్లో ఉండాలి’ అంటూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పేద పిల్లలకు విద్య అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ సీరియస్ అయ్యింది. ఈసారి మొట్టికాయలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చింది. ‘‘ పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి. ల�
Private schools: తల్లిదండ్రులకు ఊరట.. స్కూలు ఫీజులు 15శాతం రద్దు.. ప్రభుత్వం ఆదేశాలు
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ పిల్లలు దాదాపుగా రెండేళ్ల నుంచి చదువులకు దూరమయ్యారు. అయితే ప్రైవేటు పాఠశాలు మాత్రం ఆన్లైన్ క్లాసులు పేరుతో ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. పనుల్లేక, జీతాల్లేక చాలామంది కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ జీవనం
బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్లో ప్రభుత్వం కొత్త రూల్
only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో �
కరోనాను పట్టించుకోరా? పిల్లల ప్రాణాలతో ప్రైవేట్ స్కూల్స్ చెలగాటం, అనుమతి లేకుండానే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఓపెన్
Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి ప్రాణాంతక వైరస్ కాబట్టే, దేశ విదేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయ�
తెరుచుకున్న స్కూళ్లు..‘కరోనా ఫీజు’ అంటూ అదనపు వసూళ్లు..
Telangana private schools charges extra corona fee : దాదాపు 11 నెలల తరువాత తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. 9th, 10th క్లాసుల విద్యార్థులకు క్లాసు రూముల్లోనే పాఠాలు చెబుతున్నారు. అయితే, స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ప్రైవేట్ స్కూళ్లలో కొత్త రకం ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఏ�
తెలంగాణలో పాఠశాలలు తెరిచేదెప్పుడో ?
Reopening in telangana state : తెలంగాణలో స్కూళ్లు తెరిచేదెప్పుడో అని చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా..విద్యా సంస్థలకు తాళాలు పడ్డాయి. గత మార్చి నుంచి స్కూల్స్ విద్యార్థులు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల చదువు, వారి భవిష్యత్ ను దృష్టిల
ఫీజులు తీసుకురండి..జీతం తీసుకోండి, టీచర్లకు కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు
విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమై�
విద్యార్థులకు గుడ్ న్యూస్, టీసీ లేకున్నా ప్రభుత్వ స్కూల్స్లో అడ్మిషన్
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు �
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి, నర్సరీ నుంచి ఆన్లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు టీవీ పాఠాల సమయం కూడా ఫిక్స్ చేసి�