Home » private travel bus
పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట - పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
కర్ణాటకలో ఈ రోజు తెల్లవారు ఝూమున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది. కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ట్రక్క్ ను ఢీ కొటట్టంతో ఈ ప్రమాదం జరిగింది.
Sangareddy : సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో మంగళవారం ఉదయం (మే 10) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బొలెరోను ఢీకొట్టింది.
Fire broke out in a running bus at Payakaraopeta, visakha district : విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడబడ్డాయి. మంగళవారం ఉదయం ఒడిషా నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పాయకరావుపేట