-
Home » privatization
privatization
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్లీట్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు.. కేంద్రం ..
Visakha Steel Plant : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఫోకస్ పెంచిన టీసర్కార్
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఫోకస్ పెంచిన టీసర్కార్
AP High Court : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరుపున న్యాయవాది యలమంజుల బాలాజీ వ�
Visakha Steel Plant : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు : కేంద్రం
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, విపక్షాలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Airports Privatization : దేశంలో మరో 13 ఎయిర్పోర్టులు ప్రైవేటీకరణ..?
దేశంలోని 13 ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి.. వచ్చే ఏడాది మార్చ్లోపు ఈ ప్రక్రియను ముగించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డెడ్లైన్ పెట్టుకుంది.
Tirupati Airport : తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటీకరణ కానున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి ఎయిర్ పోర్టు కూడా ఒకటి. తిరుచ్చి ఎయిర్ పోర్టు పరిధిలోకి రానుంది.
Rahul Gandhi : 70ఏళ్లుగా నిర్మించిన ఆస్తులన్నీ తెగనమ్ముతున్నారు..మోదీ సర్కార్ పై రాహుల్ ఫైర్
ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస్తులను తెగనమ్మే ప్రక్రియను మోదీ సర్కార్ చేపట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
Vizag Steel Plant: అమ్మేస్తామంతే.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్.. ఉద్యోగులనూ తొలగిస్తాం
Centre Gives Clarity On Vizag Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉండదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగిస్తామని కేంద్రం అఫిడవిట్లో స్�
Air India privatization : మే చివరి నాటికి ఎయిరిండియా ప్రైవేటీకరణ పూర్తి : కేంద్రమంత్రి హర్దీప్ సింగ్
మే చివరి నాటికి ఎయిరిండియా ప్రైవేటీకరణను పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.
Bank strike today: సోమవారం నుంచే బ్యాంకు ఉద్యోగుల సమ్మె
బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో బ్యాంకు సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది.