Home » Priyanka Reddy Case
అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్లో వెల్లడించారు. డిసెంబర్ 01వ తేదీ ఆదివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసు ఘటనపై ఆయన మోడీకి ట్వీట్ చేశారు. ట్వ�
పశువుల డాక్టర్ ప్రియాంక రెడ్డిని కిరాతకంగా పశువులాగా హత్య చేసిన మహ్మద్ ఆరిఫ్ పని చేసే లారీ యజమాని శ్రీనివాస్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి దగ్గర ప్రధాన నిందితుడు ఏ1 మహ్మద్ ఆరిఫ్ లారీ డ్రైవర్గా పనిచేయగా.. మహ్మద�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. తొలుత మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకోగా ప్రజాగ్రహంతో పోలీసులు చంచల్ గూడకు నిందితులను తరలించాలని నిర్ణయించుకున్నార�
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన మరువక ముందే శంషాబాద్ పరిధిలోనే అదే తరహాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధ
దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 2019, నవం�