Problem

    నల్లులపై ఫ్రాన్స్ యుద్ధం!!: కంటిపై కునుకులేదు..కుట్టి కుట్టి చంపేస్తున్నాయిరా బాబూ..

    February 24, 2020 / 06:00 AM IST

    ఫ్రాన్స్ దేశం యుద్ధం ప్రకటించింది. పొరుగు దేశంపై కాదు. ఉగ్రవాద సంస్థలపై అంతకన్నా కాదు. కానీ ఫ్రాన్స్ దేశం ఎవరి మీదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశానికి రాజైనా..హరవీర భయకంగా యుద్ధంచేసే వీరుడైనా మంచంపై పడుకుని హాయిగా నిద్రపోయే టైమ్ లో మంచంల

    షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడిన సుప్రీంకోర్టు మధ్యవర్తులు

    February 19, 2020 / 12:57 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు  ఆందోళన చేస్తు�

    హోటల్ రూంలో జెర్రీ ఉంది…టామ్ ని పంపించాలని రిసెప్షన్ కు ఫోన్

    January 19, 2020 / 12:01 PM IST

    ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే భాషలలో ఒకటి అయినప్పటికీ, కొంతమంది విదేశాలకు వెళ్లినప్పుడు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడం అంత సులభం కాదని భావిస్తారు. ఒక అరబ్ మనిషి తన హోటల్ గది లోపల ఎలుక గురించి హోటల్ సిబ్బందికి తెలియజేసిన విధానం దీనికి ఉదాహరణ. తన

    యాసిడ్ అమ్మకాలపై దీపికా స్టింగ్ ఆపరేషన్…అందరూ షాక్ అవ్వాల్సిందే

    January 15, 2020 / 11:18 AM IST

    యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కన చపాక్ మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పరకాయ ప్రవేశం చేసి తన అద�

    నిద్ర పట్టడం లేదా…. ఇవి తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చంట

    December 2, 2019 / 09:41 AM IST

    నిరంతరం ఏదో ఒత్తిడి, నిద్ర కూడా సరిగ్గా రానంత ఆందోళన.. శారీరక శ్రామ పెరిగిపోయి, మానసిక ఒత్తిడి కారణంగా ప్రశాంతమైన నిద్ర అనేక మందికి కరువైపోతుంది. అయితే సుఖమైన నిద్ర కోసం జీవన విధానంలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. మన�

    నవంబర్ నెలాఖరుకి ఇసుక సమస్య తీరుతుంది : సీఎం జగన్ 

    November 4, 2019 / 09:46 AM IST

    రోడ్లు భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇసుక విషయంలో విపక్షాలు రాద్దాంత చేస్తున్నాయనీ..ఇసుక సమస్య తాత్కాలికమని అన్నారు. 265కి పైగా ఇసుక రీచుల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయనీ మిగతావన్నీ వరద నీటిలో ము�

    హుజూర్ నగర్ పోలింగ్ : గరిడేపల్లిలో మొరాయించిన EVM..నిలిచిపోయిన పోలింగ్

    October 21, 2019 / 05:41 AM IST

    తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. గరిడేపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో  పోలింగ్ నిలిచిపోయిది.  ఉత్సాహంగా ఓట్లు వేయటానికి వచ్చిన ఓటర్ల�

    ప్రపంచవ్యాప్తంగా పనిచేయని ట్విట్టర్

    October 2, 2019 / 08:19 AM IST

    ప్రపంచవ్యాప్తంగా ఇవాళ(అక్టోబర్-2,2019)కొన్ని గంటల పాటు ట్విట్టర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ట్విట్టర్‌ కొన్ని గంటల పాటు పనిచేయలేదు. ట్విట్టర్‌లోని ట్వీట్‌డెక్, ట్వీట్‌ పోస్టింగ్, నోటిఫికేషన్లు, డైరెక్ట్ మెస�

    పట్నాలోనే వరద సమస్య ఉందా…జర్నలిస్టులపై బీహార్ సీఎం ఆగ్రహం

    October 2, 2019 / 07:36 AM IST

    పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా �

    మెట్రో ఫ్రీ జర్నీ ఎలా ఇస్తారు : సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం షాక్

    September 6, 2019 / 10:05 AM IST

    ఉచిత హామీలిచ్చిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న ప్రతిపాదనలపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఉచిత పథకాలకు ప్రజాధనం వృధా చేయొద్దని హితవు పలికింది. గత సంవత్సరం ఢిల్లీ మెట్రో రూ. 100 కోట్ల నష్ట

10TV Telugu News