Home » Problem
మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్లైన్కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్… ముంబై ఎయిర్పోర్టులో విమానాన్ని �
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో లోకల్ ఏరియా నెట్ వర్క్ ప్రాబ్లం వచ్చింది.ఇవాళ(మే-13,2019)సాయంత్రం 5:15గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ లు బోర్డింగ్ పాస్ లను ఇష్యూ చేయడం స్టార్ చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయింది.దీంతో 20కి పైగా విమానాలు ఆలస్యంగా గాల్లోకి ఎగరనున్న
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ తన వాహన శ్రేణిలోని దాదాపు 7వేల బుల్లెట్ బైక్ లను వెనక్కు రప్పించింది.
విపక్షాలపై ప్రధాని మోడీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతమందికి దేశ భద్రత పెద్ద విషయంగా కనిపించడం లేదని విపక్షాలపై పరోక్షంగా మోడీ విమర్శలు గుప్పించారు.మోడీ ఎందుకు ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాడు..ఇది పెద్ద ఇష్యూ కాదు అంటూ కొ�
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకి భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పెరుగుతోన్న జనాభాతో పాటు నీటి అవసరం కూడా పెరగడంతో నీటి జాడ ప్రశ్నార్ధకమవుతుంది. కనీస అవసరాలు మాట దేవుడెరుగు తాగడానికి గుక్కెడు నీళ్ల కోసం విలవిల్లాడాల్సిన పరిస్థితులు తలెత్తుతు
సుమారు 90 వేల జనాభా ఉన్న కొత్తగూడెం పట్టణంలో తాగునీటి కష్టాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. సరైన నీటి సరఫరా లేక త్రాగేందుకు గుక్కెడు నీరు లేక విలవిల్లాడుతున్నారు. కొత్తగూడెం పట్టణానికి ఎన్నో సంవత్సరాల కిందట తాగునీటి కోసం కిన్నెరసాని �
"అభివృద్ధి చెందుతున్న భారత్" చిన్నతనం నుంచి ఈ పదం మనం వింటూనే ఉన్నాం.ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.పాలకులు మారారు.
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం (మార్చి-29,2019) కృతజ్ఞతలు చెప్పారు. అయితే జైట్లీ కాంగ్రెస్ కు కృతజ్ణతలు చెప్పడం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అవును ఇది నిజమే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గురువారం బీజేపీ �
ఎవరో చెప్పిన మాటలు రైతులు వినవద్దని..ఎర్రజొన్న రైతుల సమస్య తప్పకుండా పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. కేవలం ఎన్నికల నేపథ్యంలో కొంతమంది మాటలు చెబుతారని..ఈ సమయంలో ఆగమాగం కావొద్దని సూచించారు. మార్చి 19వ తేదీ �
విజయనగరం : నేల నెర్రలు బారుతోంది..తీవ్ర వర్షాభావంతో అక్కడ నేల నెర్రలుబోతోంది. చుక్క నీరు దొరక్క మనుషులే కాదు పశు పక్ష్యాదులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నడూ లేని నీటి యాతన స్ధానిక ప్రజలకు నానా ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వ