Home » production technology
దేశంలోని పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇందుకోసం లక్షల టన్నులు హైబ్రిడ్ విత్తనాలు అవసరమవుతాయి. అందుకే వివిధ విత్తన కంపెనీలు రైతుల ద్వారా విత్తనోత్పత్తిని చేపడుతున్నాయి.
విత్తన శుద్ధి చేయని రైతులు సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రానిల్ గుళికలు వేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చేపురుగులను నారుమడిలో రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎత్తైన నారుమళ్ళలో 8-10 సెం.మీ. దూరంలో నారుమడికి అడ్డంగా చేతితో గీతలు గీయాలి.