Home » Promises
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం లాంటి ప్రజా సంబంధమైన అంశాల గురించి తాము మాట్లాడుతుంటూ బీజేపీ మాత్రం విధ్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగా�
అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి చేశారు. కానీ మిగతా వారిలాగ నోరు జారి వ్యాఖ్యానించారని చెప్పలేం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఆయన నిండు బహిరంగ సభలో చేశారు. పైగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి 3 వేల రూప
5జీ ప్రారంభమవడంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని ముకేశ్ చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్ప
చూస్తూ ఉండండి.. పంజాబ్లో తొందర్లోనే 51 లక్షల కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేని రోజు వస్తుంది. వారి బిల్లు సున్నాకు పడిపోతుంది. అలాగే గుజరాత్లో కూడా ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ను ఇస్తాం. ఢిల్లీలో 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇ�
378రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమం నేటితో ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర
టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకాలను సాధించినవారికి భారత్ ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కొంతమంది వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత మహిళల హాకీ జట్టుకు గుజరాత్లోని సూరత్కు చెందిన ప్రము�
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కోల్ కతాలో సీఎం మమతాబెనర్జీ..టీఎంసీ మేనిసెస్టోని విడుదల చేశారు.
Manipur CM promises job to man wrongly jailed for 8 years : నేరాలకు సంబంధించిన కేసుల్లో వెయ్యిమంది నిర్ధోషులు తప్పించుకున్నా ఫరవాలేదు. ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదనేది మన న్యాయశాస్త్రంలోని ప్రధాన అంశం. కానీ మణిపూర్ రాష్ట్రంలో మాత్రం ఓ నిర్ధోషి అత్యాచారం, హత్య కేసులో అన�