Home » Promises
Section 144 in Visakhapatnam.. YCP and TDP leaders promises : విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ నేతల మధ్య ప్రమాణాల పంచాయితీ ముదిరింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. వెలగపూడి ఆఫీస్కు వ�
Minister KTR Telangana Bhavan Press Meet : కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే కేంద్రం, ప్రధాన మంత్రి స్పందించరా అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వరద సాయంపై కేంద్రం స్పందించలేదని, తెలంగాణకు సాయం ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారాయన. కర్
మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చట్టంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అమరావతిని తరలించబోమంటూ జగన్ సహా వైసీపీ న�
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ముఖ్యనాయకుడు జ్యతిరాథిత్య సింధియా సీఎం కమల్ నాథ్ పై తిరుగుబాటు చేసేందుకు రెడీ అయ్యాడు. గెస్ట్ టీచర్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే సొంత పార్టీకి వ్యతిరేకంగా తానే రోడ్లపైకి రావాల్సి ఉంటుందని సీఎం కమల
ప్లీజ్..కరోనా వైరస్కు వ్యాక్సిన్ ఏదైనా కనిపెట్టండి..ఇలా చేసిన వారికి రూ. కోటి బహుమతిగా ఇస్తానంటూ ప్రముఖ నటుడు జాకీచాన్ ప్రకటించారు. ఇప్పటికే ఈయన పెద్దమొత్తంలో మాస్క్లు, ఇతర సామాగ్రీని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..కరోనా వైరస్ బా�
ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని,మహిళల కోసం బస్సుల్లో మొహల్లా మార్షల్స్ ను నియమిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆదివారం(జనవరి-19,2020) ‘కేజ్రీ
విశాఖపట్టణం లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలో ఉన్న జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
వైసీపీ అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన పథకాలన్నీ అర్హులైన లబ్దిదారులకు డోర్ డెలివరీ చేస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. జాబు రావాలంటే బాబు రావాలని..ముందు వినిపించిందని..అయితే..ఐదేళ్ల తరువాత జాబు రావాలంటే బాబు పోవాలనే నినాదాల
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడు
ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం..తిరుపతిలోని తారకరామా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడా