Properties

    నీరవ్ పై ఈడీ కొరడా : రూ.148 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

    February 26, 2019 / 11:25 AM IST

     13 వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన మరికొన్ని ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ముంబై, సూరత్ లోని   రూ.147.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మంగళవారం(ఫిబ్రవరి-26,2019)

10TV Telugu News