PROTECTION SHIELD

    వ్యవసాయ బిల్లులపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాలు

    September 18, 2020 / 03:45 PM IST

    వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కొత్త బిల్లులపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ మూడు కొత్త బిల్లుల వల్ల రైతులకు స్వేచ్ఛ లభిస్తుందని ప్రధాని అన్నారు. కానీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి�

10TV Telugu News