Home » Protest
రాజధానిపై GN RAO కమిటీ..ఇతరత్రా వాటిపై బాబు డిమాండ్ చేస్తున్నట్లు జడ్జీ, ఎంక్వయిరీ ఎందుకు అని ప్రశ్నించారు మంత్రి బోత్స సత్యనారాయణ. బాబు మాటలను నమ్మి మోసపోవద్దని అమరావతి ప్రజలకు సూచించారు. బాలకృష్ణ వియ్యంకుడు (బాబు కొడుకుకు తోడల్లుడు) రాజధాన�
రాజధానిని తరలించవద్దంటూ అమరావతి రైతులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. కొందరు రైతులు అరగుండుతో నిరసన తెలుపుతుంటే.. మరి కొందరు మొక్కలను ఒంటికి చుట్టుకుని ప్రదర్శనలు చేపడుతున్నారు. ప్రాణాలు పోయినా రాజధాని మార్పును అడ్డుకుంటామని హెచ
రాజధాని కోసం అమరావతి గ్రామాల్లో ఆందోళనలు మిన్నంటాయి. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం (ఆరో రోజు) రాజధాని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై టెంట్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ద�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. అ�
దేశవ్యాప్తుంగా సీఏఏపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది.
* ఉధృతమవుతోన్న రైతుల ఆందోళనలు. * కమిటీగా ఏర్పడిన రైతులు. * భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతులు. అమరావతి ప్రాంత రైతుల ఆందోళలను మరింత ఉధృతమౌతున్నాయి. నాలుగు రోజులుగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్లెక్కి..ఆందోళనలు..నిరసనలు న
టైర్లు కాల్చేస్తున్నారు..రోడ్లకు అడ్డంగా వాహనాలు..అడ్డంగా సిమెంటు బళ్లలు పెట్టేస్తున్నారు..మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై అగ్గిమీదగుగ్గిలమౌతున్నారు అమరావతి ప్రజలు. ఈ క్రమంలో…GN RAO కమిటీ నివేదిక రావడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేశా�
అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రైతులు భగ్గుమన్నారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన తెలిపారు. అమరావతి వెలగపూడి సెంటర్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు.
రాజధాని ప్రాంతాల్లో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం (మూడో రోజు) ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మహిళలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, రైతులు నిరసనలు చేపడుతున్నారు. తుళ్లూరు ప్రాంతంలో రోడ్లపై వంట వార్పు చేస్తూ తమ నిరసన వ