Protest

    NH-16 హైవే దిగ్బంధం : టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్

    January 7, 2020 / 03:46 AM IST

    రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.

    అమిత్ షా కు వ్యతిరేకంగా…35కిలోమీటర్ల “బ్లాక్ వాల్”

    January 6, 2020 / 11:41 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుచోట్ల సీఏఏకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. వెడ్డింగ్ సమయంలో,ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లో సీఏఏ వద్దు అంటూ ప్లకార్డులతో,నో సీఏఏ అంటూ

    చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు : రైతులకు వార్నింగ్

    January 6, 2020 / 06:03 AM IST

    అమరావతి ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలకు ఎలాంటి

    అమెరికా దాడులపై కార్గిల్‌లో నిరసన ర్యాలీలు

    January 5, 2020 / 02:36 AM IST

    ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ ఖాసిం సొలేమాన్‌ను అమెరికా హతమార్చడంపై భారతదేశంలోని కార్గిల్‌లో షియా గ్రూప్‌కు చెందిన వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. జమైత్ ఈ ఉలెమా ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. యూఎస్ దాడులపై కార్గిల్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆవే�

    CAA, NRC, NPRపై యశ్వంత్ సిన్హా యాత్ర

    January 5, 2020 / 02:08 AM IST

    కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా యాత్ర చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR చట్టాలను వ్యతిరేకిస్తూ ఆరు రాష్ట్రాల్లో రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో గాంధీ శాంతి యాత్ర జరుగనుందని ఆయన స్వయంగా వెల్లడించారు. మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా, గు

    రాజధాని రగడ..19వ రోజు : రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు

    January 5, 2020 / 12:40 AM IST

    * కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు * 19వ రోజుకు చేరిన అన్నదాతల నిరసనలు * ఆందోళనలను ఉధృతం చేస్తున్న రైతులు * రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలకు పిలుపు ఏపీ రాజధాని రైతుల ఆందోళన 19వ రోజుకు చేరింది. 2020, జనవరి 04వ తేదీ శనివారం అమరావతి ప్రాంతంలో బంద్‌ పాటించ�

    కదం తొక్కిన ఆశా వర్కర్లు..గులాబీ చీరలు ధరించి భారీ ర్యాలీ

    January 4, 2020 / 06:21 AM IST

    ఆశా వర్కర్లు కదం తొక్కారు. గులాబీ చీరలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. శేషాది రోడ్ ఫ్లై ఓవర్ నుంచి వెళుతున్న ఈ ర్యాలీ వీడియోలు, ఫొటోల�

    ఆయనకు కుటుంబం కంటే మీరే ఎక్కువ

    January 1, 2020 / 06:40 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి నేడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతుల కుటుంబాలకు సంఘీభావంగా ఆమె నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మంద�

    అమరావతి రైతులకు అండగా.. రాజధాని గ్రామాల్లో సతీ సమేతంగా చంద్రబాబు

    January 1, 2020 / 04:35 AM IST

    తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజధాని రైతులకు అండగా.. ఇవాళ(01 జనవరి 2020) రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తన భార్య భువనేశ్వరితో కలిసి అమరావతి ప్రాంత పర్యటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు. రైతులకు సంఘీభావంగా జనవరి 1న రైతుల మధ్య ఉండాలని..

    అర్థరాత్రి మహిళలు ‘నైట్ వాక్’  : అఘాయిత్యాలకు భయపడం..

    December 30, 2019 / 03:45 AM IST

    మహిళలు, యువతులు అర్థరాత్రి కాదు కదా పట్టపగలు కూడా బైటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. కానీ కేరళ తిరువనంతపురంలో మహిళలు, యువతులు, బాలికలతో సహా  అర్థరాత్రి సమయంలో బైటకొచ్చారు. ధైర్యంగా ‘నైట్ వాక్’ చేశారు. మహిళలపై జరుగుతు

10TV Telugu News