Home » Protest
రాజధానిలో ఆందోళనలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వం, మంత్రులు, నేతలు ఎంత భరోసా ఇచ్చినా..రైతులు సమ్మతించడం లేదు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటన, BN RAO కమిటీ నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయి. తమకు న్యాయం చేయాలని రైతుల�
సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. 11వ రోజు కూడా ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు.
అమరావతి రాజధాని ప్రాంతాల్లో రైతుల నిరసన 11వ రోజు కొనసాగుతోంది. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.
అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. 144 సెక్షన్ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు.
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమండ్ చేస్తూ గొల్లపూడిలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని దాన్ని ఇప్పుడు సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మూ�
పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా ఇవాళ(డిసెంబర్-26,2019)మరోసారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజధాని కోల్ కతాలోని రాజ్ బజార్ నుంచి ముల్లిఖ్ బజార్ వరకు మమత ర్యాలీ కొనసాగింది. ఆందోళనలను కొనసాగించాలని
రాజధాని ప్రాంత రైతులు దారిచ్చారు. సచివాలయానికి వెళ్లేందుకు దారి వదిలారు. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని రైతులు చెప్పారు. రహదారిపై కాకుండా
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలుచోట్ల విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. మరికొ్ందరు వినూత్నంగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇటీవల కేరళలో ఓ జంట పెళ్లి క�
రైతుల ఆందోళనలతో ఏపీ రాజధాని ప్రాంతం రగులుతోంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఏడోరోజు అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు కృష్ణాయపాలెం, తాడికొండ మండలం మోతడకలో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాజధాని ప్రాంతల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తుళ్లూరులో ఇవాళ(24 డిసెంబర్ 2019) 7వరోజు రైతులు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. రైతులు వేసుకున్న టెంట్లను పోలీసులు తొలగించగ�