Home » Protest
పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ప్రధాని సొంత రాష్ట్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇంకా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు నిరసనలు, ఆందోళనలతో అట్డుడుకుతోంది. భారీగా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. CAAకి వ్యతిరేకంగా 2019, డి�
రాజధాని అమరావతిపై సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..మహిళలు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని �
అభివృద్ధిని వికేంద్రీకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. మూడు రాజధానుల ఆలోచనను అసెంబ్లీ సాక్షిగా సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ నిర్ణయంపై రాజధాని గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చ�
మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ సెగ పుట్టిస్తున్నాయి. రాజకీయ రగడకు తెరలేపింది. అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలని, లేనిపక్షంలో తాము ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 2019,
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జామియా మిలియా యూనివర్సిటీలో చెలరేగిన ఆందోళనలు దేశంలో ఉన్న వివిధ వర్సిటీలకు పాకాయి. వేలాదిగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. నియంత్రించే
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరకేంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇవాళ(డిసెంబర్-16,2019)రాజధాని కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది పార్టీ నాయకులు,కార్యకర్తలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోస్టర్లు జెండాలు పట్టుకుని �
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు,ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియ�
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ తప్పుబడుతోంది. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్పై టీడీపీ నిరసన తెలిపింది. రివర్స్లో నడుస్తూ..చంద్రబాబు..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రివర్స్ పాలనకు వ్యత�
పౌరసత్వ నిరసనలు హైదరాబాద్నూ తాకాయి. ఈ చట్టాన్ని నిరసిస్తూ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (MANNU)లో ఆందోళనలు జరిగాయి. 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి ‘మను’ విద్యార్థులు పెద్దఎత్తున వర్సి�