Home » Protest
ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ పలుమార్�
గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను ఉపసంహరించాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ(నవంబర్-8,2019)ఢిల్లీలోని హోంశాఖ మంత్రి అమిత్ షా �
తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ అధికారుల తీరుపై అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగలేమంటూ వాపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల రెవెన్యూ అధికారుల తీరుపై ర�
సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వ�
వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటనకు ని
ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.
ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రగతి భవన్ ఎఫెక్ట్ పోలీసులపై పడింది. ఆ సమయంలో ప్రగతి భవన్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్నగర్ ఏసీపీ నంద్యాల
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(PMC) బ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మరణించాడు. కొన్ని రోజులుగా పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని ఖాతాదారులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ముంబై కోర్టు బయట ఆందోళన
ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ఆయన్ను. టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు నిమ్మల రామానాయుడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ప్రజా సమస్యలను తీర్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అధికారులతో సమీక్ష చేయాలని అనుకున్నారు. కా
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC) ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. ముంబైలోని బీజేపీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పీఎంసీ ఖాతాదారులను ఉద్దేశించి నిర్మల మాట్లాడుతూ తానుఆర్బీఐ గవర్నర