Home » Protest
ఎన్నికలు పూర్తైనా TDP, YCP కార్యకర్తల మధ్య గొడవలు చల్లారడం లేదు. టీడీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని వైసీపీ నేతలు, వైసీపీ దారుణలు పెరిగిపోతున్నాయని టీడీపీ నేతలు .. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ధర్నాలతో .. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్�
వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన జలియన్ వాలాబాగ్ ఘటనకు శనివారం వందేళ్లు నిండాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్పేట పోలింగ్ కేంద్రం ధర్నాలతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ ఆందోళనలతో అట్టుడికింది.
టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పసుపు-కుంకుమ పథకం కింద రూ.ప్రతీ మహిళకు రూ.10వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న క్రమంలో ఒక పక్క ఎన్నికలు..మరోపక్క పసుపు-కుంకుమ నగదు పంపిణీ వ�
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మోడీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలవేళ చంద్రబాబు విజయవాడ నడిబొడ్డున ధర్నా చేసేందుకు సిద్దం అయ్యారు.
నిజామాబాద్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలే వాడతామని ఈసీ చెబుతుంటే.. బ్యాలెట్ పేపరే కావాలంటున్నారు. రైతులు. ఎన్నికల సంఘం అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు రైతుల
విమానంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఓ పార్టీ మాజీఅధ్యక్షుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్ట్ లో శనివారం (మార్చి-30,2019)ఈ ఘటన జరిగింది.
ఖమ్మం ఎంపీ సీటు విషయంలో TRS నేతల్లో అసంతృప్తి నెలకొంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆయన అనుచరులు ఆందోళన చేయడం కలకలం రేగింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు టికెట్ దక్కిన విషయం తెలిసిందే. దీనితో పొంగులేటి అనుచరులు తీవ్ర �
నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఫీజు రీయింబర్స్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. తిరుపతిలో ధర్నాకి సిద్ధం అయ్యారు. మాట ఇచ్చిన ప్రభుత్వం అంటూ గళం వినిపిస్తున్నారు. విధ్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను కాలేజీలక