Protest

    చల్లారని గొడవలు : నెల్లూరులో ఉద్రిక్తత వాతావరణం

    April 15, 2019 / 01:40 PM IST

    ఎన్నికలు పూర్తైనా TDP, YCP కార్యకర్తల మధ్య గొడవలు చల్లారడం లేదు. టీడీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని వైసీపీ నేతలు, వైసీపీ దారుణలు పెరిగిపోతున్నాయని టీడీపీ నేతలు .. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ధర్నాలతో .. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్�

    జలియన్ వాలాబాగ్ ఘటనకు 100ఏళ్లు : స్మారక నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల

    April 13, 2019 / 11:06 AM IST

    వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన  జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌కు శనివారం వందేళ్లు నిండాయి.

    మంగళగిరిలో ఉద్రిక్తత : ధర్నాకు దిగిన లోకేష్

    April 12, 2019 / 01:37 AM IST

    గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట పోలింగ్‌ కేంద్రం ధర్నాలతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ ఆందోళనలతో అట్టుడికింది.

    పసుపు-కుంకుమకు డబ్బులివ్వటంలేదని మహిళల నిరసన

    April 10, 2019 / 06:18 AM IST

    టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పసుపు-కుంకుమ పథకం కింద రూ.ప్రతీ మహిళకు రూ.10వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న క్రమంలో ఒక పక్క ఎన్నికలు..మరోపక్క పసుపు-కుంకుమ నగదు పంపిణీ వ�

    మోడీది రాక్షస పాలన : చంద్రబాబు

    April 5, 2019 / 08:01 AM IST

    కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మోడీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఢిల్లీపై యుద్ధం: విజయవాడలో సీఎం చంద్రబాబు ధర్నా

    April 5, 2019 / 06:45 AM IST

    ఎన్నికలవేళ చంద్రబాబు విజయవాడ నడిబొడ్డున ధర్నా చేసేందుకు సిద్దం అయ్యారు.

    రైతు రణం : ఈవీఎం వద్దు..బ్యాలెట్ ముద్దు

    April 3, 2019 / 01:33 PM IST

    నిజామాబాద్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలే వాడతామని ఈసీ చెబుతుంటే.. బ్యాలెట్‌ పేపరే కావాలంటున్నారు. రైతులు. ఎన్నికల సంఘం అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు రైతుల

    ఎయిర్ పోర్ట్ పేరు మార్చాలి.. విమానంలో పార్టీ అధ్యక్షుడు నిరసన

    March 31, 2019 / 01:03 PM IST

    విమానంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఓ పార్టీ మాజీఅధ్యక్షుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్ట్ లో శనివారం (మార్చి-30,2019)ఈ ఘటన జరిగింది. 

    పొంగులేటి అనుచరుల ఆందోళన : ఖమ్మం TRS ఎంపీ సీటు రగడ

    March 24, 2019 / 11:51 AM IST

    ఖమ్మం ఎంపీ సీటు విషయంలో TRS నేతల్లో అసంతృప్తి నెలకొంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆయన అనుచరులు ఆందోళన చేయడం కలకలం రేగింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు టికెట్ దక్కిన విషయం తెలిసిందే. దీనితో పొంగులేటి అనుచరులు తీవ్ర �

    తిరుపతిలో టెన్షన్ : నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్

    March 22, 2019 / 04:21 AM IST

    నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఫీజు రీయింబర్స్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. తిరుపతిలో ధర్నాకి సిద్ధం అయ్యారు. మాట ఇచ్చిన ప్రభుత్వం అంటూ గళం వినిపిస్తున్నారు. విధ్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను కాలేజీలక

10TV Telugu News