Home » Protest
గుజ్జర్లు చేపట్టిన దీక్ష పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గుజ్జర్లకు విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఆ రాష్ట్ర మంత్రి కల్లా శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం �
నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులు ఆత్మ�
ఢిల్లీ : ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగనుంది. ఈ నిరసన మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం జరిగే ఈ నిరసనలో కాంగ్రెస్ మినహా బీజేపీ వ్యతిరేక పార్టీల�
రాయ్పూర్ : ఏదైనా ప్రెస్ మీట్ అంటే మీడియా వాళ్లు ఎలా వస్తారు. కెమెరాలు, మైకులు, పెన్నులు, పేపర్లతో
పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసనగా 2006లో తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని ప్రముఖ మణిపురీ డైరక్టర్ అరిభమ్ శ్యామ్ శర్మ ఆదివారం(ఫిబ్రవరి-3,2019) సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చ�
హైదరాబాద్: పల్లీ నూనె పేరుతో కోట్లు కొల్లగొట్టిన గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్తో పాటు భాస్కర్ యాదవ్, లంకా ప్రియ, అహల్యరెడ్డి, అనిల్ రెడ్డి, అంజయ్య గౌడ్, సంతోష్లను పోలీసులు అదుపులోకి తీసుకుననారు
తమ సమస్యసను ఎన్నిసార్లు పరిష్కరించమని వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో యూపీ యువకులు తమ ఆందోళనను ప్రపంచమే గుర్తించేలా చేయనున్నారు. తమను తామే వేలంలో అమ్ముకోనున్నారు. ఓ సినిమాలో రైతులు తమ కష్టాల్సి తీర్చమని అధికారులను ప్రాయేధపడినా వా�
కర్నాటక : బీజేపీ ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం రాష్ట్రంలో కలకలం రేగింది. ఏకంగా పీఎస్ ఎదుటే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించడం..పోలీసులు అతడిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వేధిస్తున్నారని..అక్రమ �
హైదరాబాద్ : ఆటోలు..క్యాబ్లలో ప్రయాణం చేస్తుంటారా ? అయితే మీరు 2019, జనవరి 8వ తేదీన ప్రయాణం చేయలేరు. ఎందుకంటే రోడ్లపై ఆటోలు, క్యాబ్లు తిరగవు. డిమాండ్లు పరిష్కరించాలంటూ వెహికల్స్ కు ‘బ్రేకు’లు వేయనున్నారు. ఎక్కడికక్కడనే వేలాదిగా వాహనాలు నిలి�
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీకి ముస్లింలాంతా కలిసి మళ్లీ వివాహం జరిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయించింది. దీనిపై విజయవాడలో ముస్లింలు వినూత్నంగా నిరసన తెలుపుతు..ఈ బిల్లుకు