Home » protesters
పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకించి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వ�
ఢిల్లీలోని సఫ్థార్ గంజ్ హాస్పిటల్ లో శుక్రవారం అర్థరాత్రి ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజలు స్వచ్ఛందంగా రాజ్ ఘాట్ నుంచి ఇండియా గేట్ వరకు చేపట్టిన కొవ్వొత్తుల ర్యా�
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(PMC బ్యాంక్)కస్టమర్లు ఇవాళ ముంబై వీధుల్లో ఆందోళన చేపట్టారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆర్బీఐ సరైన చర్యలు తీసుకోలేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అలసత్వాన్ని ప్రశ్న�
బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనక�
జమ్మలమడుగు : ఎన్నికల వేళ ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా మరోసారి ఓటు అడిగేందుకు వస్తున్న నేతలకు ప్రజలు అడ్డుకుంటున్నారు..నిలదీస్తున్నారు..ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ