Home » protests
తమ భవిష్యత్తుకు భరోసా కల్పించని అగ్నిపథ్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది యువత. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసన ప్రదర్శనలతో యావత్ దేశం అట్టుడికిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంపై కన్నెర్ర చేస్త
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్’పథకం ఉత్తరభారత దేశంలో అగ్గిపెట్టింది.బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,హర్యానా, ఢిల్లీల్లో నిరుద్యోగులు అగ్నిపథ్ పథకంపై భగ్గుమున్నారు. కేంద్రం ప్రకటించ�
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత భగ్గుమన్నారు. తీవ్ర నినసనలు చేపట్టారు.
బీజేపీ నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత్ సహా బంగ్లాదేశ్లో భారీ ఆందోళనలు చెలరేగాయి. భారత్ లో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు ముస్లింలు. ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్�
కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసింది. అమలాపురంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మంటల్లో తగలబడ్డాయి.(Protestors Set Fire)
అమలాపురం అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. స్కూల్ బస్సుకు నిప్పు పెట్టారు.
పార్లమెంట్ వేదికగా హిజాబ్, హెడ్ స్కార్వ్స్ ఉపయోగం గురించి బుధవారం చర్చకు వచ్చింది. బెంగళూరులో విద్యాసంస్థలైన స్కూల్స్, కాలేజీల వద్ద రెండు వారాల పాటు ఆందోళనలు జరపకూడదని నిషేదాజ్ఞలు.
దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని..
తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు మూడ్రోజుల తర్వాత విడుదల చేశారు. తెలంగాణ హైకోర్టు రూ.40వేల పూచీకత్తుపై బెయిల్ ఇష్యూ చేయడంతో బయటికొచ్చారు.
పాకిస్థాన్ గ్వాదర్ పోర్టులో చైనా చేపల వేట సాగిస్తోంది దీంతో ..మా మత్స్య సంపదను చైనా దోచేస్తుందంటు పాక్ ప్రజలు భారీగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.