Home » protests
ఆదివారం మైసూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఈ యాత్రకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు రాహుల్ గాంధీ ఫొటోలు ముద్రించి ఉన్న అనేక జెండాలు చేతబూని యాత్రలో భాగస్వామ్యమయ్యారు. కాగా, కొన్ని జెండ�
అరెస్ట్ చేసినా రాజాసింగ్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..ధర్మం కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి స్పష్టం చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఓ హోటల్ లో సమావేశం అయిన పేరెంట్స్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ము
ఏపీలో సీఎం జగన్ పేరుతో ఎన్నో పథకాలున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, ఇలా ఎన్నో పథకాలi జగనన్న పేరుతో ఉన్నాయి. అంతేకాకుండా కొత్త మరో పేరు కూడా ఉంది సీఎం జగన్ పేరుతో. అదేమంటే.. ‘జగనన్న’ ఒళ్లు గుల్ల ఆస్పత్రి‘.
ప్రజల నిరసనలను తట్టుకోలేకి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు దేశం వదిలి పారిపోయినా నిరసనల తాకిడి తప్పలేదు. శ్రీలంకను వదిలి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మాల్దీవులకు పారిపోయిన గొటబయకు మాల్దీవుల్లో కూడా నిరసనల వెల్లువ తప్పలేదు. మాల్దీవుల
సామ్సంగ్ సంస్థకు చెందిన ఒక వైఫై ఎనేబుల్డ్ డివైజ్ నుంచి మొహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు ప్రసారం కావడంతో ముస్లింలు ఆగ్రహంతో ఊగిపోయారు. కరాచీలోని ఒక మాల్లో సామ్సంగ్ కంపెనీ ఆ డివైజ్ను ఏర్పాటు చేసింది.
బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (ఏవియేషన్/అమ్యూనిషన్ ఎగ్జామినర్), అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్ (టెన్త్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్ (8వ తరగతి పాస్) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫి�
సికింద్రాబాద్ ఘటనతో వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తమైంది..భద్రత కట్టుదిట్టం చేసింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.