Home » protests
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు, ధర్నాలకు..
ఉత్తరప్రదేశ్ లోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలో ఇవాళ జరిగిన రైతుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాలిబన్ సంస్థ అఫ్గానస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో అఫ్గాన్ పౌరులు
రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఓ మహిళ తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి తహశీల్దార్ కార్యాలయం గుమ్మానికి కట్టింది. గత మూడేళ్లనుంచి తన భూమికి పట్టా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని అందుకే ఇలా చేశానని వాపోయింది.
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం ముదురుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ మండిపడుతోంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలను వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్వహించాలని �
అమరావతి రైతుల దీక్షలకు రేపటితో(జూన్ 19,2021) 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతలు బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
Congress ఆదివారం జమ్ములో ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీని ప్రశంసిస్తూ..కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆజాద్ తీరుని ఖండిస్తూ మంగళవారం జమ్మూలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆజాద్కు
Visakhapatnam Steel Plant : లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్కు నష్టాలు ఎందుకు వచ్చాయి. ఆ తర్వాత ఎందుకు కోలుకోలేకపోయింది. అసలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు చేతుల్లో పెట్టకుండా సంస్థను బాగు చేయలేమా..? ఒకప్ప