protests

    రాజధాని రగడ : రిలే దీక్షలు..ఆందోళనలు..నిరసనలు

    December 26, 2019 / 09:12 AM IST

    ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్న రైతులు… తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. టెంట్‌ వేసుకునేందుకు

    ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రజలదే..మోడీ

    December 25, 2019 / 12:54 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశంలోని జరుగుతున్న ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడాన్ని ప్రధాని మోడీ ఖండించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి విగ్ర‌హాన్ని మోడీ ఆవిష్క‌రించారు. వ�

    అసోంలో రెండు కొత్త భూ హక్కుల చట్టాలు

    December 22, 2019 / 12:23 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా అసోంలో కొన్ని రోజులనుంచి తీవ్ర ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో శనివారం అసోం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని స్థానిక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే చర్యలను అస్సాం

    మోడీ దిష్ఠి బొమ్మలు తగులబెట్టండి…పబ్లిక్ ప్రాపర్టీ జోలికెళ్లవద్దు

    December 22, 2019 / 11:00 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)విషయంలో కాంగ్రెస్,అర్బన్ నక్సల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఢిల్లీలోని రామ్ లీలామైదాన్ బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ ను ప్రధాని ప్రారంభించారు. త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ

    NRCపై ప్రభుత్వం వెనక్కు తగ్గనుందా!!

    December 21, 2019 / 06:24 AM IST

    కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి  వస్తున్న తిరస్కరణలు, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ ఎన్నార్సీ విషయంలో కాస్త వెనక్

    “పౌర”ఆందోళనలు…యూపీలో ఏడుగురు మృతి

    December 20, 2019 / 02:34 PM IST

    పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు. ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న�

    ప్రజల వాయిస్ ను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు…సోనియా

    December 20, 2019 / 02:15 PM IST

    దేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు. శుక్రవారం(డిసెంబర్-20,2019)ఆమె �

    ఉడుకుతున్న ఉత్తరప్రదేశ్…పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

    December 20, 2019 / 01:18 PM IST

    పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు. ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న�

    పోలీసులకు మస్కా కొట్టి ఆందోళనలో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్

    December 20, 2019 / 12:13 PM IST

    పోలీసులకు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గట్టి ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో నిరసన కారులు శుక్రవారంనాడు జామా మసీదు వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో అలర్ట్ అయి�

    మీ ఆస్తులు వేలం వేస్తాం…ఆందోళనకారులకు యూపీ సీఎం హెచ్చరిక

    December 19, 2019 / 04:13 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలకు పాల్పడేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆందోళనకారులపై రివేంజ్ తప్పదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం,కార్లు,బస్సులు తగులబెట్టం వంటి ఘటనలకు పాల్పడినవ

10TV Telugu News