Home » protests
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. డిస్ �
హాంకాంగ్ లో నాలుగు నెలలుగా ఉద్రికతలు నెలకొన్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను విడగొట్టాలని చూసేవారి శరీరాలు బూడిదైపోతాయని,ఎముకలు పిండి పిండి అవుతాయని జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ
హాంకాంగ్ లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. 70 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలనను చైనా జరుపుకునే రెండు రోజుల ముందు బీజింగ్కు బహిరంగ సవాలుగా ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారులు పోలీసులతో పోరాడడంతో హాంకాంగ్లోని మూడు ప్రధాన వాణిజ్య జిల్లాలు ఆదివ�
వెనుజ్వేలాలో టెన్షన్ కొనసాగుతోంది.బుధవారం కూడా పెద్ద ఎత్తున తన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొనాలని ప్రతిపక్ష నాయకుడు జువాస్ గ్యాయిడో పిలుపునిచ్చారు.అయితే మంగళవారం(ఏప్రిల్-30,2019) ప్రతిపక్ష నాయకుడు జువాన్ గ్యాయిడో చేసిన �
తూర్పుపాలెం : దేశవ్యాప్తంగా ఎన్నిల సందడి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు చైతన్యమవుతున్నారు. ఈ క్రమంలో తూర్పుగో
హైదరాబాద్ ఓయు లేడీస్ హాస్టల్లో విద్యార్థులు మరోసారి రోడెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో ధర్నాలు..ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓయూ విద్యార్థినులు మార్చి 12వ తేదీ మంగళవారం రాత్రి ధర్నా చేయడం కొంత కలకలం రేపింది. తమకు వడ్డిం�
లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనలు ఘర్షణకు దారితీశాయి. భారతీయులపై దాడి జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ
పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా..ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.
గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకొన్న పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి త�