Home » provided
Digital Survey in Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు త్వరలోనే డిజిటల్ సర్వే చేసి.. వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ ఇవ్వనున్నారు. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పా�
ఫీజుల పేరుతో లక్షలు లక్షలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల గురించి విన్నాం. ఫీజు కట్టలేని విద్యార్థులతో అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాళ్లు, టీచర్ల గురించి విన్నాము. ఇలాంటి వార్తలు విన్న ప్రత�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఫలప్రదమైందని వైసీపీ ప్రకటించింది. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం దాదాపు 45నిమిషాల పాటు సాగిన భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్, అమిత్ షాతో చర్చించారు. పరిశ్రమలు పొరుగున
జై భీమ్ స్కీమ్ కింద ఇచ్చే అమోంట్ ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 40వేల రూపాయలు ఇస్తుండగా,ఇకపై 1లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి అన్ని కేటగిరీల వి�