Home » prudhvi raj
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృధ్వీ రాజీనామా చేశారు. ఎస్వీబీసీ ఛానల్ లో పనిచేసే ఉద్యోగినితో పృథ్వీ జరిపిన ఫోన్ సంభాషణను టీటీడీ సీరియస్గా తీసుకుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పృథ్వీపై వేటు వేసేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈవిషయాన్�
ఎస్వీబీసీ చైర్మన్ ఆడియో టేపుల వ్యవహారం పృధ్వీ చుట్టూ క్రమంగా ఉచ్చుబిగుస్తోంది. ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారం పై టీటీడీ పాలకమండలి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రంలోగా విచారణ జరి�
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని ప్రశంసించారు. అంతేకాదు..