Home » Psycho killer
కే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రదాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
సదాశివనగర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేశారు.
రెండు రోజుల క్రితం ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య చేశాడు సైకో కిష్టప్ప. మహిళను చంపి శవాన్ని మూట గట్టి పడేశాడు. ఈ హత్య కేసును సవాల్ తీసుకున్న తాండూరు పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు.
హైదరాబాద్ లో ఇటీవల రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులను హత్య చేసిన ఘటనలో సైకో కిల్లర్ ను పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: సీరియల్ రేప్స్ అండ్ మర్డర్స్ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని రావిరాల గ్రామంలో ఉండగా అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. 2015 నుండి ఇప్పటి వరకు నిందితుడు ముగ్గురు మైనర్ అమ్మాయిలపై అత్యాచ