Home » Public Meeting
దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గుడుపుకునే దందా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.
రేపు అనగా.. ఫిబ్రవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 'మత్స్యకార అభ్యున్నతి సభ' నిర్వహించాలని నిర్ణయించింది జనసేన పార్టీ.
దేశంలో అత్యంత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రస్తుతం తెలంగాణను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు.
మెడికల్ షాపులు, ఫర్టిలైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామన్నారు. బార్, వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు పెట్టామని పేర్కొన్నారు. ప్రతి దళిత కుటుంబానికి చేయూత అందిస్తామని చెప్పారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూర పరిధిలో కొనసాగుతోంది. ఈ నెల 17న తిరుపతిలో యాత్ర ముగియనుంది. ఆ రోజున..
కిందపడ్డ అచ్చెన్న
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం అయిందని మంత్రి హరీష్ రావు అన్నారు.
బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్