Home » Public Meeting
రాజధాని ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజధానే ముద్దు అంటూ రాజధాని ప్రాంతాల వాసులు ఇంకా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీయైన టీడీపీ ఆందోళనలు, నిరసనల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే..టిడిపి అధినేత చంద్రబాబు స్వగ్ర
అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు.
ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం అక్టోబర్ 30, 2019) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేలకు పైగా ఓట్లతో మెజార్టీతో ప్రజలు గెలిపించారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన హుజూర్నగర్ ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞత తెలపను�
తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. పలు సభల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారంతో ప్రచారం ముగియనుంది. వికారాబాద్ సభతో కేసీఆర్ ప్రచారానికి స్వస్తి పలకనున్నారు. సీఎం సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చే�
ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ సీఎం బాబు స్వరం మరింత పెంచారు. ఘాటు పదాలతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. వైసీపీ, కేసీఆర్, మోడీలను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేసీఆర్, మోడీ, జగన్లను బంగాళాఖాతంల
పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటున్నారని..కళ్లు ఉంటే వచ్చి చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రికి వచ్చిన మోడీ..పోలవరంకు వెళ్లి చూస్తే అసూయపడి కళ్లు తిరిగి పడిపోయేవారని ఎద్దేవా చేశారు. పోలవరం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభలో పాల్గొనేందుకు మోడీ నగరాని�
ఏపీలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.విశాఖలో ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..చంద్రబాబు ఏపీని మోడ్రన్ రాష్ట్రంగ�
ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏయే పనులు చేస్తామో చిట్టా విప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 30వ తేదీ శనివా�