Public Meeting

    రాజధాని ఫైట్ : బాబు ఇలాఖాలో వైసీపీ బహిరంగసభ

    February 2, 2020 / 01:05 AM IST

    రాజధాని ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజధానే ముద్దు అంటూ రాజధాని ప్రాంతాల వాసులు ఇంకా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీయైన టీడీపీ ఆందోళనలు, నిరసనల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే..టిడిపి అధినేత చంద్రబాబు స్వగ్ర

    ఆకాశాన్ని తాకేలా రామ మందిరాన్ని నిర్మిస్తాం 

    November 21, 2019 / 10:24 AM IST

    అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు.

    ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    October 29, 2019 / 11:18 AM IST

    ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం అక్టోబర్ 30, 2019) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది. 

    హూజూర్ నగర్ ప్రజాకృతజ్ఞత సభ : హాజరు కానున్న సీఎం కేసీఆర్

    October 26, 2019 / 12:54 AM IST

    సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేలకు పైగా ఓట్లతో మెజార్టీతో ప్రజలు గెలిపించారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన హుజూర్‌నగర్ ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞత తెలపను�

    KCR చివరి సభ : వికారాబాద్‌‌ సభకు భారీ ఏర్పాట్లు

    April 8, 2019 / 01:18 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. పలు సభల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారంతో ప్రచారం ముగియనుంది. వికారాబాద్‌ సభతో కేసీఆర్‌ ప్రచారానికి స్వస్తి పలకనున్నారు. సీఎం సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చే�

    కేసీఆర్, మోడీ, జగన్‌లను బంగాళాఖాతంలో పడేస్తా – బాబు

    April 6, 2019 / 02:42 PM IST

    ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ సీఎం బాబు స్వరం మరింత పెంచారు. ఘాటు పదాలతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. వైసీపీ, కేసీఆర్, మోడీలను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేసీఆర్, మోడీ, జగన్‌లను బంగాళాఖాతంల

    మోడీ కళ్లు ఉంటే చూడండి : కేసీఆర్‌కు జగన్ ఊడిగం – బాబు

    April 6, 2019 / 11:01 AM IST

    పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటున్నారని..కళ్లు ఉంటే వచ్చి చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రికి వచ్చిన మోడీ..పోలవరంకు వెళ్లి చూస్తే అసూయపడి కళ్లు తిరిగి పడిపోయేవారని ఎద్దేవా చేశారు. పోలవరం

    LB స్టేడియంలో మోడీ సభ..ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

    April 1, 2019 / 08:06 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభలో పాల్గొనేందుకు మోడీ నగరాని�

    బాబు మరోసారి సీఎం కావాలి…టీడీపీ సభలో కేజ్రీవాల్

    March 31, 2019 / 03:17 PM IST

    ఏపీలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.విశాఖలో ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..చంద్రబాబు ఏపీని మోడ్రన్ రాష్ట్రంగ�

    YSRCP అధికారంలోకి వస్తే : 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ – జగన్

    March 30, 2019 / 06:11 AM IST

    ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏయే పనులు చేస్తామో చిట్టా విప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 30వ తేదీ శనివా�

10TV Telugu News