Home » Public Meeting
ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో..సభను రద్దు చేసుకున్నట్టు సీఎం జగన్ అభిమానులకు లేఖ రాశారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఖమ్మం శివార్లలోని నాయకన్గూడానికి చేరుకోనున్నారు.
తెలంగాణలో బైపోల్ వార్తో.. మరోసారి పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. నాగార్జున సాగర్లో ప్రధాన పార్టీల ప్రచారం జోరుమీదుండగా.. ఉప ఎన్నిక ప్రచార బరిలోకి గులాబీ బాస్, తెలంగాణ సీఎం ఎంట్రీ ఇవ్వనున్నారు.
CM KCR Angry : ‘సహనానికి ఓ హద్దు ఉంటుంది..పిచ్చి వాగుడు కూడా హద్దు ఉంటుంది..హద్దు మీరిన నాడు..ఏం చేయాలో మాకు కూడా తెలుసు. చాలా మంది రాకాసులతో కొట్లాడినం.. గోకాసులు గోచి కింద..లెక్క కాదు..తొక్కిపడేస్తాం..జాగ్రత్త..పిచ్చి పనులు బంద్ చేసుకోవాలె. లేకుంటే..దారు�
CM KCR Public Meeting In Halia : నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధి విషయంలో భారీగా నిధులు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ నియోజకర్గంలో పర్యటించారు. నెల్లికల్ వద్ద 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాప�
CM KCR’s visit to Nagarjunasagar today : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటేదెవరు.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ప్రశ్న. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్. అభ్యర్థిని ఖరారు చేయకున్నా… ఉప ఎన్నికకు శంఖారావం పూరించనుంది. ఇ
TRS public meeting on February 10 in Halia : నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోసం శంఖారావం పూరించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నెల 10న నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వెంటనే జర�
There is no KCR without Siddipet : ‘సిద్దిపేట లేనిదే కేసీఆర్ లేడు..కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందని చెప్పారు. గురువారం (డిసెంబర్ 10, 2020) సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. హరీష్ రావుపై కేసీఆ�
Excitement over KCR speech : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు మినీ సంగ్రామంగా మారాయి. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈసారి కూడా గ్రేటర్లో తిరిగి జెండా పాతాలని వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలత
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.