Home » Public Meeting
రంగారెడ్డి : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ మార్చి 9 శనివారం శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం ఆయన తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ �
బాలాకోట్ వైమానక దాడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ ధీటుగా బదులిచ్చారు. 130 మిలియన్ల మంది ప్రజల విశ్వాసమే తనకు ఫ్రూప్ అని మోడీ స్పష్టం చేశారు.
16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ను
ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను చూసి భారతీయులంతా గర్వపడుతున్నారని పీఎం మోడీ అన్నారు.
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఓటర్లపై నోరుపారేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు దిగారు. అన్నీ దొబ్బి ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద యూనిట్లు ఫ్రీగా తీసుక�
గుంటూరు : జనసేనానీ రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీ చేయనున్నారో ముందే ప్రకటించేస్తున్నారు. 2019 ఎన్నికలకు రెడీ అంటున్న పవర్ స్టార్ అందుకనుగుణంగా వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్న జనసేనానీ…ప
శ్రీకాకుళం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపుకు చేరుకుంది. 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. పాదయాత్ర గుర్తు ఉండేలా విజయస్థ�