Public Meeting

    కాంగ్రెస్‌ శంఖారావం : రాహుల్‌ సభకు ఏర్పాట్లు

    March 9, 2019 / 02:44 AM IST

    రంగారెడ్డి : తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ మార్చి 9 శనివారం శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం ఆయన తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ �

    130 మిలియన్ల మంది ప్రజల నమ్మకమే నా ఫ్రూప్ : మోడీ

    March 8, 2019 / 02:15 PM IST

    బాలాకోట్ వైమానక దాడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ ధీటుగా బదులిచ్చారు. 130 మిలియన్ల మంది ప్రజల విశ్వాసమే తనకు ఫ్రూప్ అని మోడీ స్పష్టం చేశారు.

    హస్తినపై టీఆర్ఎస్ గురి : 16 ఎంపీలను గెలిపించండి – కేటీఆర్

    March 6, 2019 / 09:24 AM IST

    16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్‌ను

    ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం : ప్రధాని మోడీ

    March 1, 2019 / 02:59 PM IST

    ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

    అభినందన్ ను చూసి భారతీయులు గర్వపడుతున్నారు : పీఎం మోడీ

    March 1, 2019 / 11:11 AM IST

    ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను చూసి భారతీయులంతా గర్వపడుతున్నారని పీఎం మోడీ అన్నారు.

    దొబ్బితిని ఓట్లు వేయరా : అచ్చెన్నాయుడు వల్గర్ మాటలు

    January 29, 2019 / 07:51 AM IST

    ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఓటర్లపై నోరుపారేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు  దిగారు. అన్నీ దొబ్బి  ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద యూనిట్లు ఫ్రీగా తీసుక�

    పవన్ ఎన్నికల శంఖారావం : తెనాలి నుంచి నాదెండ్ల పోటీ

    January 28, 2019 / 12:59 AM IST

    గుంటూరు : జనసేనానీ రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీ చేయనున్నారో ముందే ప్రకటించేస్తున్నారు. 2019 ఎన్నికలకు రెడీ అంటున్న పవర్ స్టార్ అందుకనుగుణంగా వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్న జనసేనానీ…ప

    జగన్ విజయయాత్ర : జనం పోటెత్తుతున్నారు

    January 9, 2019 / 10:27 AM IST

    శ్రీకాకుళం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపుకు చేరుకుంది. 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. పాదయాత్ర గుర్తు ఉండేలా విజయస్థ�

10TV Telugu News