-
Home » public places
public places
Hyderabad She Team : వెకిలి చేష్టలకు చెక్.. అక్కడ ఎవరూ చూడట్లేదని అనుకోకండి.. ”ఆమె” కెమెరా పట్టేసిందిగా!
బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పనిచేస్తోంది షీ టీమ్స్.. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు వీడియో పోస్ట్ చేసారు.
Hijab Row Iran: మహిళలు బుర్ఖా వేసుకున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ఇరాన్ ఎంత పని చేసింది?
సెప్టెంబరులో మోరల్ పోలీసింగులో భాగంగా హిజాబ్ ధరించలేదనే కారణంతో అరెస్టైన మిస్సా ఆమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ మహిళలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. హిజాబ్ తొలగించి, జుట్టు కత్తిరించుకుని నిరస�
Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి
కోవిడ్ కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయని సంతోషపడినంత సమయం కూడా లేదు కేసులు మరోసారి పెరగటానికి. గత కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో భారత్ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మళ్లీ పాత బాధలు తప�
Delhi : మళ్లీ కరోనా ఆంక్షలు.. మాస్క్ ధరించకపోతే రూ.500 ఫైన్
ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.
Only Vaccinated People : వ్యాక్సిన్ తీసుకోనివారికి బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ
దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో పలు రాష్ట్రాలు కఠిన
Vaccination for Beggers: వీధుల్లో బిచ్చగాళ్లకు వ్యాక్సిన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.
Rs.1200 fine : పబ్లిక్ ప్లేస్ లో ఉమ్మి వేస్తే జేబుకు చిల్లే..
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఇప్పటి వరకూ ఉన్న జరిమానాలు భారీగా పెంచారు ముంబై అధికారుల. ఇప్పటి వరకూ రూ.200లు ఉన్న జరిమానా మొత్తాన్ని రూ.1200లకు పెంచారు.
Hyderabad People : కరోనాకు వెల్ కం చెబుతున్న జనాలు, మాస్క్ లేకపోతే ఏంటీ ? ఇలా అయితే ఎలా ?
వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది ఇంకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మాస్క్లు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
No Mask 500 Fine : మాస్క్ లేకపోతే రూ. 500 ఫైన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
500 rupees Fine for no mask : కరోనావైరస్ కట్టడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకపోతే విధించే జరిమానాను భారీగా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్ ధరించనివారికి రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడా ఫైన్ ను రూ.500కు పెంచారు. కొవిడ్ మళ్
ఢిల్లీలో రెండు రోజులు నైట్ కర్ఫ్యూ, నూతన సంవత్సర వేడుకలు లేవు
Night Curfew In Delhi Today, Tomorrow : కరోనా వైరస్ కేసులు తగ్గకపోవడం, కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కలవర పెడుతోంది. భారతదేశంలో కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే..నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. దీంతో ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఆప్ �