ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆరెస్, బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండూ పార్టీలూ.. నాయకుల కొనుగోళ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు.
3 Years of YS Jagan Padayatra : వైసీపీని అధికారంలోకి తెచ్చి.. జగన్ కోరికను నెరవేర్చింది ప్రజా సంకల్ప పాదయాత్ర.. 8 ఏళ్ల పార్టీ కలని నెరవేర్చిన పాదయాత్ర.. పార్టీ క్యాడర్లో ఫుల్ ఎనర్జీ నింపింది. అంతకు ముందు.. ఆ తరువాత అనేలా పార్టీ దశను మార్చేసిన జగన్ ప్రజా సంకల్ప యాత�
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. నెలూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఈ ఎమ్మెల్యే కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో పాజిటివ్ వచ్చిందని తేలింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్
కరోనా ఎఫెక్ట్తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం... సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది.