Home » Puducherry
పుదుచ్చేరిలో మణకుళ వినాయక ఆలయంలో ఏనుగు మృతి చెందింది. తెలంగాణ గవర్నరు తమిళిసై నివాళులర్పించారు.
కన్న పిల్లల మీద ప్రేమ అందరి తల్లిదండ్రులకూ ఉంటుంది. కానీ.. ఆ ప్రేమ ప్రేమగానే ఉండాలి. ఆ ప్రేమే పిల్లలను సరైన దారిలో పెంచాలి. ఆ ప్రేమే.. వారి వృద్ధి కోరుకోవాలి. కానీ.. నా అనే ప్రేమ పక్క వారి పిల్లలపై అసూయగా మారింది. ఆ అసూయ ప్రాణాలు తీసేంత వరకు వెళ్లి�
జాతీయ దర్యాప్తు సంస్థ NiA తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చెన్నైతో సహా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది.
విలియనూరులో తనకు కరోనా వ్యాక్సిన్ వద్దని ఓ యువకుడు పారిపోయాడు. ఎవరికీ కనిపించుకుండా ఉండేందుకు చెట్టెక్కి కూర్చున్నాడు.
తమిళ మహాకవి భారతియార్ను గౌరవించేలా పుదుచ్చేరిలోని ఓ బేకరీ నిర్వాహకులు 482 కిలోల చాక్లెట్తో 6.6 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 482 కిలోల చాక్లెట్తో నిర్మించింది.
......ఎంత బంగారం ఉన్నా ఇంకా కొనాలనే అనుకుంటారు. ఆదే ఆశ ఇప్పుడు మాజీ మంత్రి అల్లుడ్ని అతని స్నేహితులను ఆరున్నర కోట్ల రూపాయలుకు మోసపోయేలా చేసింది.
బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక చేసింది.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్యాగుల్లో తీసుకెళ్తున్న టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కొడుకు స్పాట్ లోనే చనిపోయారు.
అంతర్జాతీయ పర్యావరణ స్థాయి ట్యాగ్, రెండు బీచ్లకు రావడంతో దేశంలో మొత్తం బ్లూ ఫ్లాగ్ బీచ్ల సంఖ్య 10కి చేరుకుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం, దీపావళి బోనస్ ఇస్తామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.