Home » Puducherry
తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.
వర్షాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు.
తొమ్మిదేళ్ల పసిపాప శవం డ్రైనేజీలో దారుణ స్థితిలో బయటపడడంతో ముత్యాలపేట వాసులు రగిలిపోయారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉధృతమవుతున్న ఈశాన్య రుతుపవనాల వల్ల అయిదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్�
తాను రాజీనామా చేసిన తర్వాత ఖాళీగా ఉన్న మంత్రి పదవికి వన్నియార్, దళిత లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మాత్రమే నియమించాలని ముఖ్యమంత్రి రంగస్వామిని ఆమె అభ్యర్థించారు
హెల్మెట్ ధరించడం కంపల్సరీ అయినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. తలపై బరువుగా ఉందని.. ఎండలో చమటలకు తట్టుకోలేక మరికొందరు అవాయిడ్ చేస్తుంటారు. చలాను కట్టడానికి కూడా కొందరు వెనుకాడరు. అయితే ఇప్పుడు తలపై చల్ల.. చల్లగా కూల్ కూల్ ఏసీ హెల్మెట్లు వచ్�
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఇటీవల హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 11 వరకే ఇక్కడ 79 కేసులు నమోదయ్యాయి. దీని వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగింది
తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన తీరుపై పుదుచ్చేరిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు.
రోడ్డుపై ఉన్న గుంతలో పడి తన తాతకు గాయాలైతే.. ఇంకెవరికీ అలా గాయాలు కాకూడదని ఆ గుంతను పూడ్చేశాడో మనవడు. అలాగని ఆ మనవడి వయసు ఎక్కువేమీ కాదు. పదమూడేళ్లే. చదువుతోంది ఎనిమిదో తరగతే.
మాండూస్ తుపాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అల�