Pulivarthi Nani

    చంద్రగిరి ఫైట్ : రీ పోలింగ్‌పై టీడీపీ ఆందోళన

    May 16, 2019 / 06:40 AM IST

    చంద్రగిరిలో రాజకీయం హాట్ హాట్‌‌గా సాగుతోంది. ఇక్కడి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేయడంపై టీడీపీ భగ్గుమంటోంది. ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈసీ ఆదేశాలను నిరసిస్తూ టీడీపీ అభ్యర్థ�

10TV Telugu News