Home » Pulses
రాష్ట్రాలకు రాయితీ ధరకే పప్పు ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. 15 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాల్ని తక్కువ ధరకే అందించేందుక ఆర్థిక శాఖ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మంచి పుష్టికరమైనది. ప్రాటీన్స్ అధికంగా లభిస్తాయి. ఇది బరువు తగ్గించటానికి చాలా ఉపయోగకరమైనది. అలాగే రోగాలను నిరోధించే శక్తి కలిగి ఉంది.
కందిపప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి సామాన్యులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కందిపప్పు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.