Home » Pulwama Attack
కశ్మీర్లోని పుల్వామాలో తమ ఎత్తుగడలను చూపించామని అన్నారు.
దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు....
పుల్వామా దాడిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పుల్వామా దాడిపై వాస్తవాలు ప్రకటించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవా
పుల్వామా ప్రమాదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో సత్యపాల్ మాలిక్కు తెలుసు. అయినప్పటికీ ఆయన దీని గురించి మాట్లాడలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీని గెలిపించాలని ఆయన కోరుకున్నారు. అంతే కాకుండా తన గవర్నర్ పదవిని కాపాడుకోవాలనుకున్నారు.
తన ట్వీటులో పుల్వామా దాడి అనే హ్యాష్ట్యాగ్ జతచేశారు. వాస్తవానికి పుల్వామా దాడిని మోదీ తన రాజకీయాల కోసం వాడుకున్నారనే విమర్శ ఉంది. అయితే ఆ విషయాన్ని విపక్షాలు, విమర్శకులు మర్చిపోయి చాలా రోజులైంది. అయితే సత్యపాల్ మాలిక్ మళ్లీ దాన్ని పైకి తోడ
ఆయన నేషనల్ కార్బెట్ పార్క్లో ఉన్నారని నాకు గుర్తుంది. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక దాబా నుంచి నాకు ఆయన కాల్ చేసారు. ‘ఏమి జరిగింది సత్పాల్?’ అని అడిగారు. ఇది జరిగిందని నేను చెప్పాను
2019లో పుల్వామా దాడిలో రాజస్థాన్కు చెందిన ముగ్గురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ అమరవీరుల సతీమణులు ఆద�
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన 12 మంది సభ్యుల బృందం ఈ దాడిపై విచారణను చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి పనిచేసింది. కారులో 300 కిలోల కంటే ఎక్కువ పేలుడు పదార్థాలు ఉన్నాయని ప్రాథమిక పరిశోధనలు సూచించాయి. ఇందులో 80 కిలోగ్రాముల ఆర్�
పుల్వామా ఉగ్రదాడి ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తైయ్యాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సైనికులకు ప్రధాని మోదీ సహా దేశ ప్రజలు సోమవారం నివాళి అర్పించారు.
news agency ANI ఆధారంగా రాసిన కథనాన్ని మేం ఉపసంహరించుకుంటున్నాం. news agency Asian News International (ANI) ఆధారంగా రాసిన ‘బాలాకోట్ ఎయిర్స్ట్రైక్ దాడుల్లో 300 మృతులు అంటోన్న పాక్ మాజీ అధికారి’లో వాస్తవిక ఆధారాల్లోని దోషాల వల్ల తొలగిస్తున్నాం. జరిగిన తప్పుకు చింతిస్తున్నాం.