Home » Pulwama Martyrs
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు విరాళాలు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ముందుకొచ్చారు. ఓ యాచకురాలు బిచ్చం ఎత్తి కూడబెట్టిన రూ.6 లక్షలు అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చింది.
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తోంది. వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. ఇందులో సామాన్యుడి నుండి రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన వారున్నారు. తమవంతు సహకారం �
ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం.. జానెడు అంత ఊపిరి కోసం చెయ్యి చాచడం.. ఇది బిచ్చగాళ్ల బతుకు. ప్రతి బిక్షగాడి జీవితంలో ఇది కామన్.
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై భారతదేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రతికారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మరోవైపు జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస�