Home » PUNISH
JNU క్యాంపస్ లో ధర్నాలు చేస్తే రూ.20,000లు, క్రమశిక్షణ తప్పితే రూ.50,000లు,ధర్నాలు, ఆందోళన పేరుతో హింసలకు పాల్పడితే రూ.30,000లు జరిమానా విధించబడుతుంది అంటూ హెచ్చరించింది. క్యాంపస్ లో విద్యార్ధులు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు కఠినంగా ఉ�
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వం..ఉద్యోగం నుంచి తీసేస్తాం అని వార్నింగ్ఇచ్చిందో కంపెనీ..దీంతో సదరు కంపెనీ షేర్లు మార్కెట్ లో డౌన్ అయిపోయాయి.
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక