Home » punishment
వీడియో గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత హెచ్చరించినా కొందరు మారడం లేదు. అలా మాట వినకుండా గేమ్స్ ఆడుతున్న తన కొడుకుకు ఒక తండ్రి గుణపాఠం చెప్పాడు. తండ్రి చేసిన పనితో ఆ కొడుకు.. మళ్లీ వీడియో గేమ్స్ ఆడనంటూ మాటిచ్చాడు.
బిహార్లో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సంచలనంగా మారింది. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించి, వదిలిపెట్టారు.
సత్యసాయి జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే కాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వరుస లైంగిక వేధింపులకు పాల
పిల్లలను హింసించే తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల ఇంటర్నెట్లో విమర్శలు వస్తుంటాయి. తన కుమార్తె విషయంలో తండ్రి చేసిన పనిని రెడిట్ నెటిజన్లు సమర్థిస్తున్నారు
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపించటంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయించుకోనివారిని గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు మధ్యప్రదేశ్ లోని 13 గ్రామాలకు చెంది పెద్దలు. వ్యాక్సిన్ వేయించుకోకపోతే గ్రామం నుంచి బ�
ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.
Cruelty on Animals: కుక్కల నుంచి పిల్లుల వరకూ.. గుర్రాల నుంచి ఏనుగుల వరకూ.. జంతువుల పట్ల చిన్న చూపుకు ఏ మాత్రం హద్దులు కనిపించడం లేదు. కొన్ని చోట్లు జంతువుల ఆహారాల్లో పేలుడు బాంబులు పెట్టి చనిపోయేందుకు కారణం అవడం, మరోవైపు చిత్రహింసలు పెట్టి చంపేయడం లాంటి�
Indonesia Corona Rules in Bali : కరోనా మహమ్మారి వల్ల మాస్కులు ధరించటం తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరికల్ని వింటూనే ఉన్నాం. మాస్కులు పెట్టుకోకపోతే..గంజిళ్లు తీయించటం..కరోనాతో చనిపోయినవారి కోసం సమాధులకు గోతులు తవ్వించటం వంటి ఎన�
Bangladesh ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ హమీద్ మంగళవారం రేపిస్టులకు మరణశిక్ష అనే ఆర్డినెన్స్ పై సంతకం పెట్టారు. జాతీయవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల తర్వాత, రీసెంట్ గా జరుగుతున్న లైంగిక దాడుల ఎఫెక్ట్కు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘క్యాబినేట్ నిర్ణయా
కరోనా కాలం. మాస్కులు పెట్టుకోకుంటే ఏకంగా శ్మశానానికి పంపించేసే కొత్త రూల్ ను అమలులోకి తీసుకొచ్చింది ఇండోనేషియా. శ్మశానంలో పనులు చేయిస్తారు. ఏం పనులంటే..కరోనా రోగులను పూడ్చిపెట్టటానికి సమాధుల గోతులు తవ్విస్తారు. మాస్కులు పెట్టుకోకపోతూ జరి�