Home » Punjab Election
పంజాబ్ లో ఎవరూ ఊహించని విధంగా ఆప్ దూసుకొచ్చింది. కాంగ్రెస్ ను మట్టికరిపించింది. అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలో చీపురుతో క్లీన్ స్వీప్ చేసేసింది...
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
బుధవారం ప్రధానమంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనదైన స్టైల్ లో స్పందించారు.
మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో బుధవారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కాగా,రెండేళ్ల తర్వాత పంజాబ్ లో మోదీ కాలుమోపనున్నారు. పంజాబ్లోని సరిహద్దు జిల్లా
మరికొన్ని వారాల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మాటల తూటాలతో ప్రచారాన్ని మరింత వేడిక్కిస్తున్నారు
పోలీసులపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చాందెల్.
పంజాబ్లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్లో పేలుడు సంభవించింది. లుధియానా నగరం నడిబొడ్డున జిల్లా కమీషనర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిల్లా కోర్టులోని
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్ సింగ్ బాదల్
మత విశ్వాసాలను అవమానించే వారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఆదివారం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, కపూర్తలాలోని గురుద్వారాను
కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కెప్టెన్ సింగ్ బీజేపీకి దగ్గరయ్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ