Home » punjab govt
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో లీటరు పెట్రోల్పై రూ.10, లీటరు డీజిల్పై రూ.5
కరోనా పీడ ఇంకా మన సమాజాన్ని వీడలేదు. దేశంలో ఇంకా సెకండ్ వేవ్ తగ్గకముందే మరోవైపు థర్డ్ వేవ్, కొత్త వేరియంట్ల భయాలు వెంటాడుతూనే ఉన్నాయి.
వ్యవసాయ కూలీలు, కౌలుదారులకు రుణమాఫీ చేయనున్నట్లు బుధవారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమరీందర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరింత తాగండి, ఊగండి అని ప్రభుత్వం అంటోంది. తాగుబోతులకు ఇబ్బందులు కలగకుండా