Home » Punjab Province
పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసం సృష్టించాలని టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ఉగ్రవాదులను జకీరుల్లా, మహ్మద్ ఈషాగా పోలీసులు గుర్తించారు.
ఓ వైపు సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, మరోవైపు, దాయాది పాకిస్థాన్ను ఎగదోస్తూ.. భారత్ను ఇబ్బందులకు గురిచేయడానికి చైనా చేయని ప్రయత్నమంటూ లేదు.
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా నియామకం అయ్యారు. ప్రస్తుతం అతను బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్లో బిజీగా ఉన్నాడు. ఉన్నట్లుండి రియాజ్ మంత్రి పదవికి ఎంపిక కావటంతో వెంటనే స్వదేశానికి రావాలని ప్రభుత్వం ఆదే�
గత 25 ఏళ్లుగా తాను సత్యం గురించి చెబుతున్నానని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, పాక్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షులు షెహబాబ్ షరీఫ్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల నేలు సమావేశం కానున్నారు...