Home » Punjab
బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రిన్సిపాల్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఎన్బీయే టైటిల్ విన్నింగ్ టీమ్ లో అతడు సభ్యుడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సింగ్
భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లోని పంజాబ్ బోర్డర్ లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈరోజు ఆగస్టు 14 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ సైనికులు భారత్ సైనికులకు �
135 రోజులుగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్పై కూర్చొని నిరసన చేస్తున్న పంజాబ్ కి చెందిన సురీందర్ పాల్ సోమవారం తన ఆందోళనని విరమించాడు.
ఎట్టకేలకు గత సంప్రదాయలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో పట్టు ఉన్న నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఎవరికి పట్టు ఉందో గమినించి, చర్చించి ఆయా రాష్ట్రాల్లో పూర్తి బాధ్యతలను వారికే అప్పగిస్తోన్న కాంగ్రె
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
పంజాబ్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది.
పంజాబ్ లో విద్యుత్ కోతల అంశం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రమైన నేపథ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు.
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపలే రంగు,రంగుల ఫంగస్ కేసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బ్లాక్,వైట్,ఎల్లో, క్రీమ్ ఫంగస్ పేరిట ఇప్పటికే పలు కేసులు వెలుగు చూడగా... తాజాగా గ్రీన్ ఫంగస్ కేసులు బయట పడుతున్నాయి.