Punjab

    భద్రతాదళ అధికారులతో పంజాబ్ సీఎం సమావేశం

    February 27, 2019 / 03:40 PM IST

    దాడులు,ప్రతిదాడులతో భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న సమయంలో ఆర్మీ అలర్ట్ అయింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీ,పారామిలటరీ,ప�

    గుజరాత్, పంజాబ్ లో హై అలర్ట్

    February 26, 2019 / 07:14 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ లోనూ, పంజాబ్ రాష్ట్రంలోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని జైషేలో భారత వాయుసేన దాడులు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్ర

    మైకంలో మైనర్లు : మందుకొట్టటంలో పెద్దలతో పోటీ

    February 24, 2019 / 09:31 AM IST

    ఢిల్లీ: మద్యం మహమ్మారికి బానిసలుగా మారి కూలిపోతున్న కుటుంబాలు ఎన్నో. మద్యం మత్తుతో జరుగుతున్న నేరాలు మరెన్నో. సమాజంలో పలు దారుణాలకు కారకంగా మారుతున్న ఈ మహమ్మారికి తెలిసీ తెలియని వయస్సులో అలవాటు పడిపోతున్నారు. భారతదేశంలో పెద్దవారితో పోటీప�

    ఉగ్ర రచ్చ : అసెంబ్లీలో సిద్ధూ ఫొటోలు కాల్చివేత

    February 18, 2019 / 09:44 AM IST

    చంఢీఘ‌డ్ : పుల్వామా ఉగ్ర ఘ‌ట‌న పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని నిరసనగా పంజాబ్ మంత్రి..మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు వ్య‌తిరేకంగా.. విప‌క్ష పార్టీలు ఫైర‌య్యాయి. ఈ క్రమంలో సిద్ధూ ఫోటోలను అసెం�

    కోడలితో అక్రమ సంబంధం : కొడుకును ముక్కలుగా నరికేశాడు

    February 17, 2019 / 05:43 AM IST

    సభ్యసమాజం తలదించుకొనే ఘటన. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తప్పని తెలిసినా సంబంధాలు పెట్టుకుంటూ కన్నవారినే తెగ నరుకుతున్నారు. కూతురిగా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అడ్డుగా ఉన్న కుమారుడిని ముక్కలు ముక�

    ఎందుకలా? : పంజాబ్ వెళ్లాల్సిన పార్సిల్.. చైనా వెళ్లింది

    February 13, 2019 / 10:18 AM IST

    ప్రేమగా పంపే కానుకలు, అత్యవసరంగా చేరాల్సిన వస్తువులు ఓ సారి లేట్ అయితేనే ఎక్కడలేని అసహనం, చిరాకు పుట్టుకొస్తాయి. అలాంటిది రోజూ వాడాల్సిన మందులు దేశం దాటి వేరే దేశానికి చేరిపోతే ఏం చేసేది. రూ.5 వేల మందులను చంఢీఘడ్‌లో నివాసముంటున్న బల్విందర్ క�

    జాగ్రత్త : ప్రాణాలు తీస్తున్న పొగమంచు

    February 4, 2019 / 01:12 AM IST

    ఢిల్లీ : పొగమంచు కారణంగా పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. భారీగా మంచు అలుముకోవడంతో దారి కనిపించడం లేదు. దీనితో పలు వాహనాలు ఢీకొంటున్నాయి. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కారణం�

    బతికి వస్తారంట : ఐదేళ్లుగా ఫ్రిజ్ లోనే స్వామిజీ డెడ్ బాడీ

    January 29, 2019 / 10:49 AM IST

    లుధియానా: భక్తుల నమ్మకం ఎంతగా ఉంటుందంటే.. నమ్మిన గురువులు చనిపోయినా.. బతికి ఉన్నారని నమ్ముతుంటారు. తమ గురువు మృతి చెందినా..ఆయన పార్థివ దేహాన్ని కొందరు భక్తులు ఐదేళ్ల నుంచి సంరక్షిస్తున్నారు. ఆ స్వామీజీనే అశుతోష్ మహారాజ్. ఆయన ధ్యానంలో ఉన్న�

    జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత : కృష్ణ సోబ్తి మృతి 

    January 26, 2019 / 05:42 AM IST

    ఢిల్లీ : ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కృష్ణ సోబ్తి తన 93 ఏట జనవరి 25న కన్నుమూశారు. కృష్ణసోబ్తి తన సాహితీ ప్రస్థానంలో పలు అంశాలపై పుస్తకాలు రాశారు. భారతీయ భాషలతోపాటు స్వీడిష్, రష్యన్, ఇంగ్లిష్ భాషల్లోకి సోబ్తి రచనలు అనువాదంగా మా�

10TV Telugu News