Home » Punjab
అమృత్సర్ లో పవిత్ర గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ను స్థాపించిన 415 వ వార్షికోత్సవాన్ని పంజాబ్లోని అమృత్సర్లో ప్రజలు శనివారం (ఆగస్టు 31)న అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈ ఊరేగింపులో కత్తులతో చిన్నారులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుక�
అమృతా ప్రీతం.పంజాబ్ తొలి ప్రముఖ మహిళా రచయిత్రి.పంజాబీ సాహిత్యంలో మహిళా గళాన్ని వినిపించిన మొదటి మహిళ. ఆమె రచనలకు జాతీయ..అంతర్జాతీయ అవార్డులు వరించాయి. పద్మశ్రీ.. పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. స్త్రీవాద ఉద్యమం చురుకుగా పనిచేసిస అమృత�
భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి కొన్ని సంవత్సరాల పాటు దేశ ఖ్యాతిని దశదిశలా పెరిగేలా చేసిన హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్కు భారత రత్న ఇవ్వాలని పంజాబ్ ముఖ్యమంత్రి కోరారు. ట్రిపుల్ ఒలింపిక్ హాకీ గోల్డ్ మెడలిస్ట్ బల్బీర్ సింగ్కు దేశ అత్యున్న�
పంజాబ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించటానికి అందివచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంటారు. ఇటీవల హెలికాప్టర్ ను రిపేరు చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ట్రాక్టర్ నడిపి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా&nb
1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని,తన వ్యాఖ్యలకు గాను పిట్రోడా దేశానికి క్షమాపణ చెప్పాలని,ఆయన తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని ఇవాళ(మే-13,2019)కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�
పంజాబ్లోని హోషియార్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దసుయా సమీపంలోని ఉస్�
సెలబ్రిటీలపై సామాన్య ప్రజలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిని ఒక్కసారి చూస్తే చాలు అనుకునేవారే ఎక్కువగా ఉంటారు. బాలీవుడ్ ప్రముఖ హీరో సన్నీడియోల్కు కూడా అక్కడ ఎక్కువగా మహిళలే అభిమానులు ఉంటారు. బాలీవుడ్ సీనియర్ నటు�
ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది.2016లో ఆప్ నుంచి సస్పెండ్ కు గురైన బిజ్వాశాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్నల్ దేవిందర్ కుమార్ షెరావత్ ఇవాళ(మే-6,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి విజయ్ గోయల్ దేవిందర్ కుమార్ షెరావత్ కు కాషాయకండువా కప్పి పార్టీ
ఐపీఎల్ లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విక్టరీ కొట్టింది. 6 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. సీఎస్కే విధించిన 171 పరుగుల టార్గెట్ ని మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేస�
పంజాబ్ లో బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని హోషియార్ పూర్ కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ కుమార్ చబ్బేవాల్ విమర్శించారు. పంజాబ్ లో మూడు స్ధానాలకు కూడా బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నారు. గురుదాస్ పూర్ నుంచి సన్నీ డియోల్ ను బీజేపీ బరిల