Home » Punjab
చదువు అనంతరం..ఎవ్వరైనా ఏ వయస్సులోఉన్న చదువుకోవచ్చు. వయస్సుతో సంబంధంలేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఏ వయస్సులోనైనా డిగ్రీలు సాధించొచ్చు. రికార్డులు సృష్టించవచ్చు. చదువుకోవంటే స్కూల్స్, కాలేజీలు బంక్ కొట్టి సినిమాలకో..షికార్లకో వెళ్లే నేటి తరానికి �
ఢిల్లీతో పాటు దాని చుట్టూ ఉన్న పలు ప్రాంతాల్లో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్-భారత సరిహద్దులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. రిక్టార్ స్కేల్పై 6.3గా భారత మెటరాలాజికల్ డిపార్ట్మెంట్ గుర్తించింది. 40కిలో మీటర్ల లోతు నుంచి ఈ �
బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులను రూ. వెయ్యికి మించి విత్ డ్రా చేసుకోలేరు.
భారతదేశంలో విధ్వంసం సృష్టించాలని అనుకుంటున్న ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి భారత బలగాలు. ఇటీవలే పలు కుట్రలను చేధించిన పోలీసులు..తాజాగా మరోకటి బయటపడింది. టెర్రరిస్టుల భారీ కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. KZF (ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్) ఉ�
ఎన్నికల్లో గెలిచేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు రాజకీయ నాయకులు. ప్రత్యేకించి పంజాబ్ లాంటి రాష్ట్రంలో యూత్ ఓట్లకే ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో భాగంగానే యూత్ను ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష
అది పంజాబ్ లోని లుథియానాలోని రిషి నగర్. ఆరుబైట గాలి కోసం స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుని ఇద్దరు చిన్నారులతో కలిసి భార్యాభర్తలు నిద్రిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు ఓ రిక్షావాడు వచ్చాడు. వాడికి 45 ఉంటాయేమో. వాడి కన్ను ఆ చిన్నారులపై పడింది. ఎత్తుకెళ్
తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదని టీమిండియా క్రీడాకారులకు పోలీసులు సెక్యూర్టీ కల్పించలేదు. సకాలంలో బీసీసీఐ డబ్బులు జమ చేయకపోవడంతో చండీగడ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రత లేకుండానే క్రికెటర్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిం�
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరిస్సా సాటి చెప్పారు. మానవసేవే మాధవ సేవల అని ఎంతోమంది మహానుభావులు చెప్పారు. సేవే పరమార్థంగా జీవించారు. బాధల్లో ఉన్నవారికి సాయం చేయటం అంటే భారీగా విరాళాలు ఇవ్వటం కాదు. తనకున్నదాంట్లో
పంజాబ్ లో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 23 కు చేరిన మృతుల సంఖ్య చేరింది.
పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బటాలా ప్రాంతంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా 13మంది చనిపోగా 30మందికి పైగా గా�