Punjab

    కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభించిన మోడీ..ఇమ్రాన్ కు థ్యాంక్స్

    November 9, 2019 / 09:15 AM IST

    సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఇవాళ(నవంబర్-9,2019) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,�

    పంజాబ్‌లో మోడీ : గురుద్వారాలో ప్రార్థనలు

    November 9, 2019 / 05:56 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రానికి చేరుకున్నారు. సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం పంజాబ్ చేరుకున్న మోడీకి పంజాబ్ గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి �

    మాట మార్చిన పాక్..భారత యాత్రికులు డబ్బులివ్వాల్సిందే

    November 8, 2019 / 11:10 AM IST

    కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ లోకి ప్రవేశించే యాత్రికులకు తొలిరోజు ఎలాంటి పీజు వసూలు చేయమని నవంబర్‌ 1వ తేదీన పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఇప్పుడు మాట మార్చింది .కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం రోజున ఒక్కొక్కరికి 20 �

    కాలుష్యం ఎఫెక్ట్ : పంట వ్యర్థాలు తగులబెట్టిన 22 మంది రైతులు అరెస్ట్ 

    November 6, 2019 / 04:09 AM IST

    పెరుగుతున్న కాలుష్యం నియంత్రణపై  ప్రభుత్వాలు దృష్టి సారించాయి. చెత్త తగుల బెట్టటంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టిన రైతులపై పంజాబ్ సర్కార్ కొరడా ఝళిపించింది. 22 మంది రైతులను లూథియానా జిల్లా యంత్�

    యాపిల్ పళ్ల వ్యాపారులపై ఉగ్ర దాడి

    October 17, 2019 / 10:52 AM IST

    కశ్మీర్ ప్రజలను ఉగ్రవాదులు టార్గెట్‌ చేస్తున్నారు. అక్కడి యాపిల్‌ పళ్ల వ్యాపారులపై దాడులకు దిగుతున్నారు. దీంతో వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. షోపెయిన్‌ లో ఓ పళ్ల డీలర్‌ను ఉగ్రవాదులు చంపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్త

    ఉగ్రదాడులకు ఫ్లాన్…ఢిఫెన్స్ బేస్ ల దగ్గర ఆరెంజ్ అలర్ట్

    October 16, 2019 / 12:44 PM IST

    పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి పంజాబ్ చుట్టుపక్కల చొరబడ్డారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. భారత భద్రతా సంస్థలపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నిస్తారని ఇంటెలిజె�

    మారని పాక్ బుద్ధి : పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లు

    October 10, 2019 / 06:05 AM IST

    పాక్ బుద్ది మారట్లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎన్ని చివాట్లు తిన్నా.. తీరు మార్చుకోవట్లేదు. కుక్క తోక ఎప్పటికీ వంకరే అన్నట్లుగానే ఉంటోంది. అటు పంజాబ్‌ సరిహద్దుల్లో డ్రోన్‌లతో వక్రబుద్ది చూపిస్తూనే… ఇటు సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్నార�

    పంజాబ్ లోకి పాక్ డ్రోన్…వేట ప్రారంభించిన భారత్

    October 8, 2019 / 12:52 PM IST

    సరిహద్దులు దాటి మరోసారి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. సోమవారం రాత్రి పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని హుస్సేనివాలా సరిహద్దు పోస్టు దగ్గర ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది పాకిస్తాన�

    550మంది ఖైదీలను విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

    September 30, 2019 / 01:55 AM IST

    మానవీయ కోణంలో ఆలోచించి గురునానక్ దేవ్ పుట్టిన రోజు సందర్భంగా 550మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శనివారం అధికారికంగా ప్రకటించారు. వీళ్లు సమాజానికి ప్రమాదకారకులు కాదని, సిక్కు గురు సిద్ధాంతాల ప్�

    ఏం తీసుకొచ్చింది : పంజాబ్‌లో దొరికిన పాక్ డ్రోన్

    September 27, 2019 / 11:56 AM IST

    ఆయుధాలు సరఫరా చేసే క్రమంలో వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన మరో డ్రోన్ భారత్‌లోని పంజాబ్‌లో చిక్కుకుపోయింది. పాకిస్తాన్ బోర్డర్ కు చేరువగా ఉన్న పంజాబ్‌లోని అట్టారీ ప్రాంతంలో దొరికినట్లు ఆనవాళ్లు గుర్తించారు భారత పోలీసులు. ఉగ్రదాడి పొంచి ఉందన

10TV Telugu News